నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ సమన్వయ కమిటీ మెట్టింగ్ ఈ రోజు కోర్ట్ వెనుక వైపు కళ్యాణమండపం లో జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేసేరు.... వివరాల్లోకి వెళితే జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మెట్టింగ్ లను నిర్వహించి కార్యకర్తలను ఉదేశించి జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు పనబాక కృష్ణయ్య,చెంచుల బాబు యాదవ్, జిల్లా ఇంచార్జ్ చాంగల్ రాయుడు, సీ వీ,శేషారెడ్డి,దేవకుమార్ రెడ్డి పాల్గునరు...వీరు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తెలియజేసారు ...అనంతరం జలదంకి మండల అధ్యక్షులు వెలమురి శివశేఖర్ రెడ్డి తమ మండలనికి సంబందించిన డైరీ ని వారిచేత ఆవిష్కరించి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది.
No comments:
Post a Comment